చంద్రబాబు నాయుడు: వార్తలు
Chandrababu: క్వాంటం పరిశోధనలకు నోబెల్ సాధిస్తే రూ.100 కోట్ల ప్రోత్సాహకం: చంద్రబాబు
క్వాంటం వ్యాలీకి వేదికగా మారనున్న గ్రీన్ఫీల్డ్ రాజధాని అమరావతిని, ప్రపంచంలోనే ప్రముఖ ఐదు క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర క్వాంటం విజన్ను అధికారికంగా ప్రకటించారు.
Chandrababu: వచ్చే ఏడాది జూన్ నాటికి 'ఏపీ' ప్లాస్టిక్ రహిత రాష్ట్రం : సీఎం చంద్రబాబు
ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం లేకుంటే అది తాత్కాలికంగానే మిగులుతుందని, ప్రజలు భాగస్వాములైతేనే ఆ కార్యక్రమాలు శాశ్వత ఫలితాలు ఇస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Chandrababu: కేంద్ర మంత్రి సోనోవాల్తో సీఎం చంద్రబాబు భేటీ.. దుగరాజపట్నం షిప్బిల్డింగ్ క్లస్టర్కు సాయం చేయాలని వినతి
కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.
Chandrababu: ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రులతో నేడు చంద్రబాబు కీలక సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలోని పలువురు కీలక మంత్రులతో సమావేశాలు జరపనున్నారు.
Cm chandrababu: ఆరు ఉత్తమ విధానాల ఎంపిక.. రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎం ఆదేశాలు
పరిపాలనలో కొత్తదనానికి క్షేత్రస్థాయి నుంచే ఆరంభం కావాలని, ఇందుకు జిల్లా కలెక్టర్లే ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Chandrababu: చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డు
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది.
Amaravati: అమరావతిలో 58 అడుగుల ఎత్తుతో పొట్టి శ్రీరాములు విగ్రహం.. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
అమరజీవి పొట్టి శ్రీరాములు ఏ ఒక్క కులానికి పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన సమస్త తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
AP FiberNet Case: సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. మూడేళ్లుగా కొనసాగుతున్న కేసును కొట్టేసిన ఏసీబీ
విజయవాడలోని ఏసీబీ కోర్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట కలిగించే తీర్పు వెలువరించింది.
Chandrababu : ఈ నెల 18, 19 తేదీల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు.
chandrababu: జీఎస్డీపీ వృద్ధిలో దూసుకెళ్తున్న ఏపీ: సీఎం చంద్రబాబు
ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు ఆశాజనకంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Chandrababu: భక్తుల విశ్వాసాలతో ఆటలాడరాదు.. జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.
Cm chandrababu: దివ్యాంగులకు ఏడు వరాలు ప్రకటించిన సీఎంచంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగుల కోసం విస్తృతమైన పథకాలను ప్రకటించారు.
Chandrababu Naidu: రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ జారీకి నిర్ణయం
రాష్ట్రంలో మంచి పరిపాలనను బలోపేతం చేస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పౌర సేవలు మరింత పారదర్శకంగా, సులభంగా ప్రజలకు అందేలా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేసింది.
CM Chandra Babu: ప్రజల సంక్షేమంలో సత్యసాయి ట్రస్ట్ అగ్రగామి : సీఎం చంద్రబాబు
శ్రీ సత్యసాయి బాబా సేవా స్పూర్తి ప్రపంచానికి ఆదర్శమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
AP Govt : ఏపీ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమం.. అన్నదాతల ఇళ్లకు నేరుగా అధికారులు
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నేతృత్వంలో ప్రజా మేలు లక్ష్యంగా పలు వినూత్న కార్యక్రమాలు అమలు అవుతున్నాయి.
CII summit: ఏపీలో పెట్టుబడుల వెల్లువ.. ఒక్క సీఐఐ సదస్సులోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు!
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా భారీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) తెలిపారు.
AP Cabinet: సీఎం చంద్రబాబు నేతృత్వంలో ముగిసిన ఏపీ కేబినెట్.. పలు కీలక అంశాలపై ఆమోదం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు మూడున్నర గంటలపాటు కొనసాగింది.
Revanth Reddy: చంద్రబాబు, వైఎస్ అభివృద్ధి మార్గాలను అనుసరిస్తున్నాం : సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్ర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
CM Chandrababu : ఆ 48 మంది ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్.. కారణం ఏమిటంటే?
పెన్షన్లు, CMRE ఫండ్ (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన 48 మంది ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.
CM Chandrababu: 100% సేవలు ఆన్లైన్లో.. డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
ప్రతి ప్రభుత్వ శాఖలో సేవలు పూర్తిగా ఆన్లైన్ ద్వారా అందించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Nara Bhuvaneshwari: రెండు రంగాల్లో నారా భువనేశ్వరికి అంతర్జాతీయ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిగత పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్నారు.
Chandrababu: మొంథా తుపానుపై సమర్థ చర్యలు.. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చేశాం: సీఎం చంద్రబాబు
మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Chandrababu: మొంథా తుపాను ప్రభావం.. ఏపీకి రూ. 5,265 కోట్లు ప్రాథమిక నష్టం అంచనా వేసిన ప్రభుత్వం
'మొంథా తుపాన్' కారణంగా ఆంధ్రప్రదేశ్ కి దాదాపు రూ.5,265 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Cm chandrababu: సమష్టి కృషితో తుపాను నష్టాన్ని తగ్గించాం.. మంత్రులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు
తుపాను ప్రభావాన్ని తగ్గించడంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒక బృందంలా సమిష్టిగా పనిచేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
#NewsBytesExplainer: విపత్తు ఎదుర్కోవడంలో అప్రమత్తత నుంచి ఆచరణ వరకూ.. చంద్రబాబుకే సాధ్యం !
ఒక విపత్తు తప్పదని స్పష్టమైందంటే, చేయాల్సిన మొదటి పని నష్టాన్ని వీలైనంత తగ్గించడం.
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ను దేశంలో లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ను దేశవ్యాప్తంగా ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా రూపుదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
Cyclone Montha: మొంథా తుపాను.. ఒక్కో కుటుంబానికి రూ.3 వేల సాయం: చంద్రబాబు
రాష్ట్రం వైపువేగంగా దూసుకొస్తున్న మొంథా తుపాను నేపథ్యంలో,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లు,ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Chandrababu: బిహార్లో ఎన్డీయే విజయం ఖాయం : సీఎం చంద్రబాబు
ఈ దశాబ్దం మోదీదే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అభివర్ణించారు.
Chandrababu Naidu: దుబాయ్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్న సీఎం చంద్రబాబు
దుబాయ్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్కు చేరుకున్నారు. పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించాలనే లక్ష్యంతో ఆయన మూడు రోజుల పాటు దుబాయ్లో పర్యటించారు.
Chandrababu: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడు రోజుల యూఏఈ పర్యటనకు బయలుదేరారు.
CM Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 7న కేబినెట్ సమావేశం.. సీఎస్ ఉత్తర్వులు జారీ!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నవంబర్ 7న జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
Chandrababu: నెల్లూరు హత్య ఘటన.. లక్ష్మీనాయుడు కుటుంబానికి సీఎం చంద్రబాబు పరిహారం
నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన లక్ష్మీనాయుడు హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. శాంతిభద్రతలపై సచివాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
Chandrababu: నవంబర్ 2 నుంచి చంద్రబాబు లండన్ పర్యటన.. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యం
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.
Chandrababu: గూగుల్ క్లౌడ్ సీఈవోతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
CM Chandrababu: నకిలీ మద్యం మూలాలు తేల్చేందుకు ఐపీఎస్లతో సిట్.. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం వ్యవహారం తాలూకు వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Chandrababu: రైతుసేవా కేంద్రాల్ని పునర్ వ్యవస్థీకరించండి.. వ్యవసాయశాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం
ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బజార్లను పరస్పర అనుసంధానం చేసి ఒక ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
Andhra News: జీలుగ బెల్లం,నీరా పరిశ్రమకు ప్రోత్సాహం: చంద్రబాబు
అరకు కాఫీ తరహాలో జీలుగ బెల్లం,నీరా తయారీని ప్రోత్సహించి, గుర్తింపు తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పందిరి మామిడి పరిశోధన కేంద్రం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంగయ్య తెలిపారు.
Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఏర్పాటు చేసిన 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో మొత్తం రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదం ఇచ్చినట్లు ప్రకటించారు.
Chandra Babu: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందే తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కాబోతున్నారు.
CM Chandrababu: విదేశీ విద్యార్థులకు సీఎం చంద్రబాబు పెద్ద వరం..పావలా వడ్డీకే రుణాలు
విదేశాల్లో ఉన్నత విద్య కోసం చదవాలనుకునే విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో శుభవార్త ప్రకటించారు.
CM Chandrababu Serious: అసెంబ్లీలో కామినేని-బాలయ్య వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం లేకుండా కొనసాగుతున్నాయి.
Tirumala : రేపు తిరుమల బ్రహ్మోత్సవాలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు రాక
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులపాటు ఘనంగా జరగనున్నాయి.
Chandrababu: క్వాంటమ్ టెక్నాలజీపై రాష్ట్రం ప్రత్యేక దృష్టి: ఏపీ సీఎం చంద్రబాబు
సరైన సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్ని అయినా చేయవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
CM Chandrababu: నారావారి పల్లెకు స్కోచ్ గోల్డెన్ అవార్డు.. ప్రశంసించిన సీఎం
ప్రతిష్టాత్మక స్కోచ్ గోల్డెన్ అవార్డుకు స్వర్ణ నారావారిపల్లి గ్రామం ఎంపికైంది. ఈ అవార్డు ప్రతీ ఇంటికీ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసినందుకు గ్రామానికి లభించింది.
Chandrababu: రాష్ట్ర వృద్ధి రేటు 15 శాతం సాధించాలి.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
సీఐజీఆర్ వృద్ధి 13.49 శాతం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు . కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా సీఎం మాట్లాడారు.
Tirupati: తిరుపతిలో వరల్డ్ క్లాస్ బస్ స్టేషన్ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు
తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో సమగ్రంగా రూపొందించబోయే బస్ స్టేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
CM Chandrababu: ఉన్నత విద్యకు వడ్డీలేని రుణం..అన్ని వర్గాల వారికీ వర్తింపు: చంద్రబాబు
ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. యూరియా వాడకం తగ్గిస్తే రైతుకు రూ.800..
వ్యవసాయంలో యూరియాను ఎక్కువగా ఉపయోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ప్రాణాంతక క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Nara Devansh : లండన్లో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న నారా దేవాన్ష్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ లండన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు.